సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం:27.01.2026

1 Min Read

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది. ముఖ్య అతిథులుగా Rt Rev. O . మైకేల్ బెన్హర్ గారు, సురేష్ గారు,శరత్ బాబు గారు, ప్రేమ్ కుమార్ గారు, మురళీధర్ గారు, ఏసు పాదం గారు, ప్రభుదాసు గారు అనేకమంది సేవకులు, సేవకురాలు ,సువార్తికురాలు 80 పైగా ఈ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ ప్రారంభోత్సవంలో సత్య వెలుగు న్యూస్ వెబ్సైట్ ను లాంచ్ చేయడం జరిగింది. బిషప్ మైఖేల్ బెన్హర్…

Wake up with our popular morning roundup of the day's top military and defense stories

Stay Updated

Get the latest headlines, discounts for the military community, and guides to maximizing your benefits

More Stories

1 Min Read

చిత్తూరులో ఘోర ప్రమాదం బోల్తాపడ్డ కంటైనర్..

హైవేపై ఓ కంటైనర్ లారీ.. బైక్‌ను తప్పించబోయి కారుపై బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు నగర శివార్లలో చోటుచేసుకుంది. గుడిపాల మండలం రామాపురం గ్రామానికి చెందిన అనుదీపక్.. బెంగళూరులో విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీకెండ్ కావడం, శుక్రవారం ఇంట్లో ఓ కార్యక్రమం ఉండటంతో బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయల్దేరారు. చిత్తూరు పట్టణం…

1 Min Read

క్రైస్తవ సంప్రదాయంలో ఘనంగా వివాహ వేడుక నాయుడుపేట, తిరుపతి జిల్లా

నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లాలోని లూథరన్ చర్చ్‌లో క్రైస్తవ సంప్రదాయాలకు అనుగుణంగా, దేవుని ఆశీస్సులతో వరుడు జాన్ పాల్ మరియు వధువు షామిలి వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర వివాహ కార్యక్రమం తేదీ 4-02-2026 (మంగళవారం) నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు భక్తి, ప్రార్థనల మధ్య శుభకార్య వాతావరణంలో జరిగింది.ఈ వివాహ కార్యక్రమంలో Rt. Rev. ఓ. మైకేల్ బెన్హర్…

1 Min Read

సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం:27.01.2026

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది. ముఖ్య అతిథులుగా Rt Rev. O . మైకేల్ బెన్హర్ గారు, సురేష్ గారు,శరత్ బాబు గారు, ప్రేమ్ కుమార్ గారు, మురళీధర్ గారు, ఏసు పాదం గారు, ప్రభుదాసు గారు అనేకమంది సేవకులు, సేవకురాలు ,సువార్తికురాలు 80 పైగా ఈ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ ప్రారంభోత్సవంలో సత్య…

1 Min Read

2026 లో నిజమైన మీడియా అవసరం ఎందుకు?

పరిచయం: డిజిటల్ యుగంలో నిజానికి సమస్య.2026లో ప్రజలకు నిజాయితీ గల వార్తలు చేరడం కష్టతరమైంది. సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వేదికల ద్వారా ఫేక్ న్యూస్ వేగంగా వైరల్ అవుతుంది, ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ప్రజలకు సత్యాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి చూపించడమే ఈ మా ప్రయత్నం. ప్రధాన సవాళ్లు 2025–2026 గణాంకాలు: భారతీయులలో 60% మంది సోషల్ మీడియాలో చూసిన వార్తలను షేర్ చేస్తారువాటిలో 30%…

Most Popular

2026 లో నిజమైన మీడియా అవసరం ఎందుకు?

2026,నిజమైన మీడియా,ఫేక్ న్యూస్ ఎలా గుర్తించాలి?

సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం:27.01.2026

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది.…

Y.S జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

* "పాదయాత్ర నుంచి అధికార పీఠం వరకు: జగన్ ప్రయాణం". * "YSR వారసుడు, ప్రజల సేవకుడు". * "సంక్షేమ…