స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు శాఖగా మారుస్తూ సవరణ జీవో జారీ

0 Min Read

అమరావతి : “గ్రామ వాలంటీర్లు / వార్డ్ వాలంటీర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖ” పేరును ఇకపై “స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు శాఖ (SGSW)”*గా మార్చుతూ జి.ఓ.ఎం.ఎస్. నెం.21 (తేదీ: 12-02-2026) జారీ చేసింది.

Wake up with our popular morning roundup of the day's top military and defense stories

Stay Updated

Get the latest headlines, discounts for the military community, and guides to maximizing your benefits

More Stories

0 Min Read

ఏపీ బడ్జెట్‌ 2026-2027

అమరావతి: రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. విద్యుత్‌ రంగం- రూ.13,934 కోట్లు; రోడ్లు, పోర్టు, విమానాశ్రయాలు- రూ.13,546 కోట్లు; పరిశ్రమలు- రూ.3,161 కోట్లు; ‘వీబీ జీ రామ్‌ జీ’- రూ.8,365 కోట్లు; గృహనిర్మాణం- రూ.5,451 కోట్లు; ఎన్టీఆర్‌ వైద్యసేవ- రూ.4,000 కోట్లు; జల్‌జీవన్‌- రూ.4,000 కోట్లు; స్వచ్ఛభారత్‌ మిషన్‌- రూ.1,037 కోట్లు కేటాయించింది.

1 Min Read

చిత్తూరులో ఘోర ప్రమాదం బోల్తాపడ్డ కంటైనర్..

హైవేపై ఓ కంటైనర్ లారీ.. బైక్‌ను తప్పించబోయి కారుపై బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు నగర శివార్లలో చోటుచేసుకుంది. గుడిపాల మండలం రామాపురం గ్రామానికి చెందిన అనుదీపక్.. బెంగళూరులో విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీకెండ్ కావడం, శుక్రవారం ఇంట్లో ఓ కార్యక్రమం ఉండటంతో బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయల్దేరారు. చిత్తూరు పట్టణం…

1 Min Read

2026 వేసవి ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా ECMWF అంచనాలు సూచిస్తున్నాయి. వేసవి చివరలో ప్రారంభం కానున్న ఎల్ నినో ప్రభావంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా వేసవి ఉరుములతో కూడిన వర్షాలు తగ్గే అవకాశం ఉంది, అంతేకాక గత గణాంకాల ప్రకారం 2002 (48.8°C), 2003 (48.7°C), మరియు 2015 (47.6°C)లో విజయవాడలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఎల్…

0 Min Read

స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు శాఖగా మారుస్తూ సవరణ జీవో జారీ

అమరావతి : “గ్రామ వాలంటీర్లు / వార్డ్ వాలంటీర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖ” పేరును ఇకపై “స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు శాఖ (SGSW)”*గా మార్చుతూ జి.ఓ.ఎం.ఎస్. నెం.21 (తేదీ: 12-02-2026) జారీ చేసింది.

2 Min Read

ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 – కీలక మార్పులు

🔹 ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్🔹 జీవశాస్త్రం (Botany + Zoology) ఒకే ప్రశ్నపత్రం🔹 పాస్ మార్కుల్లో సడలింపు🔹 23 నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్‌ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275, ద్వితీయ సంవత్సరం వారు 5,26,624 మంది…

0 Min Read

డిజిటల్ రూపంలో స్త్రీనిధి!

ఇక బ్యాంకులకు ధీటుగా మహిళా సంఘాలకు సేవలు👉 పుస్తకాల లెక్కలకు స్వస్తి – పూర్తిగా డిజిటల్ లావాదేవీలు👉 AI ఆధారిత స్త్రీనిధి యాప్ ప్రారంభం👉 రుణ దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే డబ్బులు👉 బయోమెట్రిక్ – పేపర్‌లెస్ విధానం👉 యాప్ ద్వారానే రుణ చెల్లింపు💰 ఒక్కో SHGకి రుణ పరిమితి➡️ రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంపు 🎯 2026–27 లక్ష్యం:➡️ రూ.12,000 కోట్ల రుణాలు

Most Popular

2026 లో నిజమైన మీడియా అవసరం ఎందుకు?

2026,నిజమైన మీడియా,ఫేక్ న్యూస్ ఎలా గుర్తించాలి?

సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం:27.01.2026

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది.…

Y.S జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

* "పాదయాత్ర నుంచి అధికార పీఠం వరకు: జగన్ ప్రయాణం". * "YSR వారసుడు, ప్రజల సేవకుడు". * "సంక్షేమ…