స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు శాఖగా మారుస్తూ సవరణ జీవో జారీ

0 Min Read

అమరావతి : “గ్రామ వాలంటీర్లు / వార్డ్ వాలంటీర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖ” పేరును ఇకపై “స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు శాఖ (SGSW)”*గా మార్చుతూ జి.ఓ.ఎం.ఎస్. నెం.21 (తేదీ: 12-02-2026) జారీ చేసింది.

సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం:27.01.2026

1 Min Read

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది. ముఖ్య అతిథులుగా Rt Rev. O . మైకేల్ బెన్హర్ గారు, సురేష్ గారు,శరత్ బాబు గారు, ప్రేమ్ కుమార్ గారు, మురళీధర్ గారు, ఏసు పాదం గారు, ప్రభుదాసు గారు అనేకమంది సేవకులు, సేవకురాలు ,సువార్తికురాలు 80 పైగా ఈ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ ప్రారంభోత్సవంలో సత్య వెలుగు న్యూస్ వెబ్సైట్ ను లాంచ్ చేయడం జరిగింది. బిషప్ మైఖేల్ బెన్హర్…

- Advertisement -
Ad imageAd image

More Stories

0 Min Read

ఏపీ బడ్జెట్‌ 2026-2027

అమరావతి: రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. విద్యుత్‌ రంగం- రూ.13,934 కోట్లు; రోడ్లు, పోర్టు, విమానాశ్రయాలు- రూ.13,546 కోట్లు; పరిశ్రమలు- రూ.3,161 కోట్లు; ‘వీబీ జీ రామ్‌ జీ’- రూ.8,365 కోట్లు; గృహనిర్మాణం- రూ.5,451 కోట్లు; ఎన్టీఆర్‌ వైద్యసేవ- రూ.4,000 కోట్లు; జల్‌జీవన్‌- రూ.4,000 కోట్లు; స్వచ్ఛభారత్‌ మిషన్‌- రూ.1,037 కోట్లు కేటాయించింది.

1 Min Read

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం – సీఎం రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అభినందనలు

✍️ ఉపశీర్షిక: పట్టణ స్థాయిలో కాంగ్రెస్ బలపాటు – రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊపు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలను రేవంత్‌రెడ్డి కలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల విజయంపై హర్షం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయాన్ని సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు…

5 Min Read

భారతదేశంలో పోలీస్ స్టేషన్ యొక్క ప్రధాన విధులు – ఎలాంటి కేసులను డీల్ చేస్తారు?

భారతదేశంలో ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజల భద్రత, చట్టం మరియు శాంతి భద్రతలను కాపాడే ప్రధాన ప్రభుత్వ వ్యవస్థగా పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థ సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తుంది. ఉదాహరణకు Telangana Police, Andhra Pradesh Police వంటి రాష్ట్ర పోలీస్ శాఖలు తమ తమ పరిధిలో పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తాయి. ఈ ఆర్టికల్‌లో పోలీస్ స్టేషన్ ప్రధాన బాధ్యతలు మరియు వారు డీల్ చేసే కేసుల రకాలపై…

1 Min Read

చిత్తూరులో ఘోర ప్రమాదం బోల్తాపడ్డ కంటైనర్..

హైవేపై ఓ కంటైనర్ లారీ.. బైక్‌ను తప్పించబోయి కారుపై బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు నగర శివార్లలో చోటుచేసుకుంది. గుడిపాల మండలం రామాపురం గ్రామానికి చెందిన అనుదీపక్.. బెంగళూరులో విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీకెండ్ కావడం, శుక్రవారం ఇంట్లో ఓ కార్యక్రమం ఉండటంతో బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయల్దేరారు. చిత్తూరు పట్టణం…

1 Min Read

2026 వేసవి ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా ECMWF అంచనాలు సూచిస్తున్నాయి. వేసవి చివరలో ప్రారంభం కానున్న ఎల్ నినో ప్రభావంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా వేసవి ఉరుములతో కూడిన వర్షాలు తగ్గే అవకాశం ఉంది, అంతేకాక గత గణాంకాల ప్రకారం 2002 (48.8°C), 2003 (48.7°C), మరియు 2015 (47.6°C)లో విజయవాడలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఎల్…

0 Min Read

స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు శాఖగా మారుస్తూ సవరణ జీవో జారీ

అమరావతి : “గ్రామ వాలంటీర్లు / వార్డ్ వాలంటీర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖ” పేరును ఇకపై “స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు శాఖ (SGSW)”*గా మార్చుతూ జి.ఓ.ఎం.ఎస్. నెం.21 (తేదీ: 12-02-2026) జారీ చేసింది.

కార్మికులు మరియు శ్రామికులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నిరసన తెలియజేస్తూ చేసిన ర్యాలీ

ఈరోజు కార్మికులు/శ్రామికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై నిర్వహించిన నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొతా రోహిత్ ముదిరాజ్ఖైరతాబాద్ (హైదరాబాద్ సెంట్రల్)జిల్లా కాంగ్రెస్ కమిటీ

2 Min Read

తెలంగాణ రాష్ట్రంలో 44వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు

హైదరాబాద్: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు.అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార…

2 Min Read

ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 – కీలక మార్పులు

🔹 ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్🔹 జీవశాస్త్రం (Botany + Zoology) ఒకే ప్రశ్నపత్రం🔹 పాస్ మార్కుల్లో సడలింపు🔹 23 నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్‌ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275, ద్వితీయ సంవత్సరం వారు 5,26,624 మంది…

Most Popular

2026 లో నిజమైన మీడియా అవసరం ఎందుకు?

2026,నిజమైన మీడియా,ఫేక్ న్యూస్ ఎలా గుర్తించాలి?

సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం:27.01.2026

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది.…

Y.S జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

* "పాదయాత్ర నుంచి అధికార పీఠం వరకు: జగన్ ప్రయాణం". * "YSR వారసుడు, ప్రజల సేవకుడు". * "సంక్షేమ…