స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు శాఖగా మారుస్తూ సవరణ జీవో జారీ

0 Min Read

అమరావతి : “గ్రామ వాలంటీర్లు / వార్డ్ వాలంటీర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖ” పేరును ఇకపై “స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు శాఖ (SGSW)”*గా మార్చుతూ జి.ఓ.ఎం.ఎస్. నెం.21 (తేదీ: 12-02-2026) జారీ చేసింది.

Wake up with our popular morning roundup of the day's top military and defense stories

Stay Updated

Get the latest headlines, discounts for the military community, and guides to maximizing your benefits

More Stories

Y.S జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. అతని రాజకీయ ప్రస్థానం తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం నుంచి ప్రారంభమై, స్వతంత్ర పార్టీ స్థాపన, పాదయాత్రలు, అధికార పాలన వరకు విస్తరించింది. జననం మరియు కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా, ఆయన రాజకీయాల్లోకి…

1 Min Read

సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం:27.01.2026

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది. ముఖ్య అతిథులుగా Rt Rev. O . మైకేల్ బెన్హర్ గారు, సురేష్ గారు,శరత్ బాబు గారు, ప్రేమ్ కుమార్ గారు, మురళీధర్ గారు, ఏసు పాదం గారు, ప్రభుదాసు గారు అనేకమంది సేవకులు, సేవకురాలు ,సువార్తికురాలు 80 పైగా ఈ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ ప్రారంభోత్సవంలో సత్య…

1 Min Read

2026 లో నిజమైన మీడియా అవసరం ఎందుకు?

పరిచయం: డిజిటల్ యుగంలో నిజానికి సమస్య.2026లో ప్రజలకు నిజాయితీ గల వార్తలు చేరడం కష్టతరమైంది. సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వేదికల ద్వారా ఫేక్ న్యూస్ వేగంగా వైరల్ అవుతుంది, ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ప్రజలకు సత్యాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి చూపించడమే ఈ మా ప్రయత్నం. ప్రధాన సవాళ్లు 2025–2026 గణాంకాలు: భారతీయులలో 60% మంది సోషల్ మీడియాలో చూసిన వార్తలను షేర్ చేస్తారువాటిలో 30%…

Most Popular

2026 లో నిజమైన మీడియా అవసరం ఎందుకు?

2026,నిజమైన మీడియా,ఫేక్ న్యూస్ ఎలా గుర్తించాలి?

సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం:27.01.2026

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది.…

Y.S జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

* "పాదయాత్ర నుంచి అధికార పీఠం వరకు: జగన్ ప్రయాణం". * "YSR వారసుడు, ప్రజల సేవకుడు". * "సంక్షేమ…