తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి గడువు ముగిసింది ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగింపు పోలింగ్కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం అమల్లోకి వచ్చింది మున్సిపల్ ఎన్నికల పరిధిలో అన్ని రకాల ప్రచారాలపై నిషేధం ర్యాలీలు, సభలు, ఊరేగింపులకు అనుమతి లేదు టీవీ, సినిమా, మ్యూజిక్ షోలు ద్వారా ప్రచారం నిషేధం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై కూడా ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే 2 సంవత్సరాల జైలు లేదా జరిమానా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు పాటించాలి.
అమరావతి: రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. విద్యుత్ రంగం- రూ.13,934 కోట్లు; రోడ్లు, పోర్టు, విమానాశ్రయాలు- రూ.13,546 కోట్లు; పరిశ్రమలు- రూ.3,161 కోట్లు; ‘వీబీ జీ రామ్ జీ’- రూ.8,365 కోట్లు; గృహనిర్మాణం- రూ.5,451 కోట్లు; ఎన్టీఆర్ వైద్యసేవ- రూ.4,000 కోట్లు; జల్జీవన్- రూ.4,000 కోట్లు; స్వచ్ఛభారత్ మిషన్- రూ.1,037 కోట్లు కేటాయించింది.
✍️ ఉపశీర్షిక: పట్టణ స్థాయిలో కాంగ్రెస్ బలపాటు – రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊపు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలను రేవంత్రెడ్డి కలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల విజయంపై హర్షం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయాన్ని సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు…
ఈరోజు కార్మికులు/శ్రామికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై నిర్వహించిన నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొతా రోహిత్ ముదిరాజ్ఖైరతాబాద్ (హైదరాబాద్ సెంట్రల్)జిల్లా కాంగ్రెస్ కమిటీ
🔹 ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్🔹 జీవశాస్త్రం (Botany + Zoology) ఒకే ప్రశ్నపత్రం🔹 పాస్ మార్కుల్లో సడలింపు🔹 23 నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల బుక్లెట్ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275, ద్వితీయ సంవత్సరం వారు 5,26,624 మంది…
గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.👉 01.01.2026 ను అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలి.👉 సిద్ధమైన ఓటరు జాబితాలను 09.03.2026 న ప్రచురించనున్నారు.👉గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపట్టబడుతున్నట్లు ఎన్నికల…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి గడువు ముగిసింది ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగింపు పోలింగ్కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం అమల్లోకి వచ్చింది మున్సిపల్ ఎన్నికల పరిధిలో అన్ని రకాల ప్రచారాలపై నిషేధం ర్యాలీలు, సభలు, ఊరేగింపులకు అనుమతి లేదు టీవీ, సినిమా, మ్యూజిక్ షోలు ద్వారా ప్రచారం నిషేధం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై కూడా ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే 2…
తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది.…
* "పాదయాత్ర నుంచి అధికార పీఠం వరకు: జగన్ ప్రయాణం". * "YSR వారసుడు, ప్రజల సేవకుడు". * "సంక్షేమ…
Sign in to your account