అమరావతి : “గ్రామ వాలంటీర్లు / వార్డ్ వాలంటీర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖ” పేరును ఇకపై “స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు శాఖ (SGSW)”*గా మార్చుతూ జి.ఓ.ఎం.ఎస్. నెం.21 (తేదీ: 12-02-2026) జారీ చేసింది.
🔹 ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్🔹 జీవశాస్త్రం (Botany + Zoology) ఒకే ప్రశ్నపత్రం🔹 పాస్ మార్కుల్లో సడలింపు🔹 23 నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల బుక్లెట్ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275, ద్వితీయ సంవత్సరం వారు 5,26,624 మంది…
గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.👉 01.01.2026 ను అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలి.👉 సిద్ధమైన ఓటరు జాబితాలను 09.03.2026 న ప్రచురించనున్నారు.👉గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపట్టబడుతున్నట్లు ఎన్నికల…
ఇక బ్యాంకులకు ధీటుగా మహిళా సంఘాలకు సేవలు👉 పుస్తకాల లెక్కలకు స్వస్తి – పూర్తిగా డిజిటల్ లావాదేవీలు👉 AI ఆధారిత స్త్రీనిధి యాప్ ప్రారంభం👉 రుణ దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే డబ్బులు👉 బయోమెట్రిక్ – పేపర్లెస్ విధానం👉 యాప్ ద్వారానే రుణ చెల్లింపు💰 ఒక్కో SHGకి రుణ పరిమితి➡️ రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంపు 🎯 2026–27 లక్ష్యం:➡️ రూ.12,000 కోట్ల రుణాలు
భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు ఈసారి నియామక విధానంలో మార్పులు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం దాదాపు 15,274 అంగన్ వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. గత కొంత…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి గడువు ముగిసింది ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగింపు పోలింగ్కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం అమల్లోకి వచ్చింది మున్సిపల్ ఎన్నికల పరిధిలో అన్ని రకాల ప్రచారాలపై నిషేధం ర్యాలీలు, సభలు, ఊరేగింపులకు అనుమతి లేదు టీవీ, సినిమా, మ్యూజిక్ షోలు ద్వారా ప్రచారం నిషేధం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై కూడా ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే 2…
49వ అంతర్జాతీయ గుడారాల పండుగ (Feast of Tabernacles) అనేది హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ప్రసిద్ధ క్రైస్తవ ఆధ్యాత్మిక సమావేశం.ఈ పండుగ బైబిల్లోని గుడారాల పండుగ (సుక్కోత్) ఆధారంగా క్రైస్తవ ఆరాధనా కార్యక్రమాలుగా ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ఆకర్షిస్తుంది.గుడారాల పండుగను గుర్తించే ప్రపంచవ్యాప్త ఆచారం, ఇది యూదు క్యాలెండర్లో తిష్రి 15-21 రోజులలో జరుగుతుంది. ఇది క్రైస్తవ సంఘాలలో కూడా జరుపుకునే ప్రముఖ కార్యక్రమం 49 వ…
తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది.…
* "పాదయాత్ర నుంచి అధికార పీఠం వరకు: జగన్ ప్రయాణం". * "YSR వారసుడు, ప్రజల సేవకుడు". * "సంక్షేమ…
Sign in to your account