తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి గడువు ముగిసింది ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగింపు పోలింగ్కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం అమల్లోకి వచ్చింది మున్సిపల్ ఎన్నికల పరిధిలో అన్ని రకాల ప్రచారాలపై నిషేధం ర్యాలీలు, సభలు, ఊరేగింపులకు అనుమతి లేదు టీవీ, సినిమా, మ్యూజిక్ షోలు ద్వారా ప్రచారం నిషేధం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై కూడా ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే 2 సంవత్సరాల జైలు లేదా జరిమానా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు పాటించాలి.
✍️ ఉపశీర్షిక: పట్టణ స్థాయిలో కాంగ్రెస్ బలపాటు – రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊపు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలను రేవంత్రెడ్డి కలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల విజయంపై హర్షం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయాన్ని సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు…
ఈరోజు కార్మికులు/శ్రామికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై నిర్వహించిన నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొతా రోహిత్ ముదిరాజ్ఖైరతాబాద్ (హైదరాబాద్ సెంట్రల్)జిల్లా కాంగ్రెస్ కమిటీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి గడువు ముగిసింది ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగింపు పోలింగ్కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం అమల్లోకి వచ్చింది మున్సిపల్ ఎన్నికల పరిధిలో అన్ని రకాల ప్రచారాలపై నిషేధం ర్యాలీలు, సభలు, ఊరేగింపులకు అనుమతి లేదు టీవీ, సినిమా, మ్యూజిక్ షోలు ద్వారా ప్రచారం నిషేధం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై కూడా ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే 2…
తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది.…
* "పాదయాత్ర నుంచి అధికార పీఠం వరకు: జగన్ ప్రయాణం". * "YSR వారసుడు, ప్రజల సేవకుడు". * "సంక్షేమ…
Sign in to your account